ఫార్మా కంపెనీ నుంచి ఫార్మసీకి చేరే వరకూ ఔషధాలపై నియంత్రణ ఎలా ఉంటుంది?
ఆఫ్రికన్ దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి భారతీయ ఔషధాలే కారణం అనే ఆరోపణ బాంబులా పేలింది.
ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో మూడో వంతు తయారు చేస్తున్న దేశానికి, దేశ ఫార్మారంగ ఇమేజ్కు ఈ ఆరోపణ చాలా నష్టకరమైంది.
ఈ మొత్తం వ్యవహారంలో అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఉన్నాయి దర్యాప్తు, వైద్య పరిశోధన సంస్థలు.
అయితే, అసలు ఫార్మా సంస్థలు తయారు చేసే మందులకు లైసెన్సింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇవాళ్టి ఎక్స్ప్లెయినర్లో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- రోజర్ బిన్నీ: ప్రపంచంలోనే సుసంపన్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు గురించి మనకు ఏం తెలుసు?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- జయలలిత సర్జరీని ఎవరు, ఎందుకు అడ్డుకున్నారు? ఆర్ముగస్వామి నివేదికలో సరికొత్త అనుమానాలు
- దగ్గు మందు మరణాలు: భారత్లో తయారవుతున్న ఔషధాలు సురక్షితమైనవి కావా?
- పవన్ కల్యాణ్; 'ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా'- 'ఒక్కసారి కాదు వందసార్లు అంటా' -వైసీపీ మంత్రి అంబటి రాంబాబు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)