ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ఆగిపోతే ఏం జరుగుతుంది
శతాబ్దాలుగా భూమ్మీద మైనింగ్ జరుగుతోంది. మరి ఇప్పటి వరకూ జరిగిన మైనింగ్ మనలో ఒక్కొక్కరి కోసం ఎన్ని వందల టన్నుల మైనింగ్ జరిగిందో ఊహించగలరా?
ఒకవేళ ఉన్నట్టుండి ముడి ఖనిజాల తవ్వకం ఆగిపోతే ఏం జరుగుతుంది?
భూమి నుంచి తవ్వితీసే ఖనిజాలు నిండుకుంటే ఏంటి పరిస్థితి?
ఇలా జరిగితే వెంటనే దాదాపు 40 లక్షల మంది కార్మికులకు పని లేకుండా పోవడంతో పాటు భారత్, చైనా వంటి దేశాల్లో విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది.
ఇంకా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- సినిమా రివ్యూ: `జోసెఫ్`ని కాపీ, పేస్ట్ చేసిన `శేఖర్`
- నిజామాబాద్ గ్రౌండ్లో పరుగు ప్రాక్టీస్ చేసిన బక్కపల్చని అమ్మాయి బాక్సింగ్లో వరల్డ్ చాంపియన్ ఎలా అయిందంటే
- కరాటే కల్యాణి వివాదమేంటి, అసలేం జరిగింది... దత్తత చట్టాలు ఏం చెబుతున్నాయి?
- నిఖత్ జరీన్: చరిత్ర సృష్టించిన తెలంగాణ బాక్సర్... వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం
- ఆంధ్రప్రదేశ్: అయిదేళ్లుగా అంగన్వాడీలకు బిల్లులు చెల్లించడం లేదు, కొత్తగా వేతనాలలో జాప్యం... ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)