శ్రీలంకలో హింసాత్మక ఆందోళనలు.. ప్రధాని రాజీనామా, ఎంపీ ఆత్మహత్య
శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవడంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని కొన్ని వారాలుగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య కౌగిలింతలు, కరచాలనాలు ముగిశాయా? ఇకపై ఏం జరుగుతుంది?
- రష్యా విక్టరీ డే పరేడ్లో వ్లాదిమిర్ పుతిన్ ఏం చెప్పారు? ‘కీలక ప్రసంగం’లో ఏం ఉంది?
- అసాని తుపాను: ఆంధ్రాలో11 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. తీరం వెంబడి మొదలైన గాలులు, పలు ప్రాంతాల్లో చిరు జల్లులు
- ‘మూడేసి రోజులు గదిలోనే పెట్టి లాక్ చేసేవారు. తిండి కూడా పెట్టేవారు కాదు’ - పాకిస్తాన్ ఎంపీపై మూడో భార్య ఆరోపణలు
- పంది, జింక వృషణాలను పొడి చేసుకుని తింటే మగాళ్లలో సంతాన శక్తి కలుగుతుందా, మధ్య యుగాల నాటి వైద్య గ్రంథాల్లో రాసి ఉన్నది ఎంత వరకు నిజం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)