యుక్రెయిన్ యుద్ధం: ‘నా పులుల్ని వదిలేసి భారత్కు రాలేను’ అంటున్న తెలుగు డాక్టర్
హీరో చిరంజీవి స్ఫూర్తితో జాగ్వార్, పాంథర్ పులులను పెంచుకుంటూ, యుక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వైద్యుడు గిరికుమార్. కేవలం వాటిని రక్షించడం కోసమే వాటిని వదిలి రాలేక అక్కడే గడుపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్లోనే ఏపీ వైద్యుడు: జాగ్వర్, పాంథర్లతో కలిసి బేస్మెంట్లోనే జీవనం
- ఆళ్లగడ్డ పోలీసులు: ‘కేసులు పెరుగుతున్నాయని శాంతి పూజలు చేశారు, దోష నివారణకు గోమూత్రం చల్లారు’
- రష్యా హెచ్చరిక: ‘ఆయిల్ పైప్లైన్ మూసేస్తాం.. క్రూడాయిల్ ధర బ్యారెల్ 300 డాలర్లు చేరుకుంటుంది’
- యుక్రెయిన్ అధ్యక్షుడి భార్య ఒలేనా జెలెన్స్కా: తెర వెనుక ఉండి భర్తని నడిపిస్తున్న ప్రథమ మహిళ
- ఇమ్రాన్ ఖాన్ అమెరికాతో చెలగాటం ఆడుతున్నారా? ‘నా ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నంత వరకూ..’ వ్యాఖ్యలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)