సముద్రంలో మునిగిపోతున్న నౌక.. 300 మంది ఇలా ప్రాణాలు కాపాడుకున్నారు
లంపెడూసా దీవి వద్ద ఒక నౌక సముద్రంలో మునిగిపోతోంది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న 300 మంది ప్రాణాలను ఇటలీ కోస్ట్ గార్డులు ఇలా కాపాడారు.
ప్రయాణీకుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
వీళ్లంతా వలస వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు.
ఇటాలియన్ కోస్ట్ గార్డ్ ఈ వీడియో తీసింది.
నౌక మునిగిపోతుండటంతో కొందరు నీళ్లలో పడిపోయి, ప్రాణ భయంతో కేకలు వేస్తున్నారు.
గత కొన్ని వారాలుగా ఇటలీకి వచ్చే వలస బోట్ల సంఖ్య పెరిగింది.
ఇవి కూడా చదవండి:
- ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? దీనిని భారత ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
- ఆకాశ హర్మ్యాలకు ఇక కాలం చెల్లిందా, ఇది కూడా కోవిడ్ ఎఫెక్టేనా?
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- చెక్క, గడ్డి, గంజాయితో 1941లోనే కారు తయారీ.. దీన్ని ఫోర్డ్ సంస్థ ఎందుకు ధ్వంసం చేసింది?
- లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది, భాగస్వాముల్ని మోసం చేస్తున్నాయి, ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి
- క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు నష్టపోయి ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు...’
- కొందరు వందేళ్లకు పైగా జీవించడానికి కారణమేంటి... ఏమిటీ మిస్టరీ?
- రూ. 7 కోట్ల లాటరీ తగిలితే ఇన్ని కష్టాలా?
- బీజింగ్ ఎయిర్పోర్ట్ ఫొటోను నోయిడా ఎయిర్పోర్ట్ అంటూ కేంద్ర మంత్రులు ఎందుకు పోస్ట్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)