డైనోసార్లు అంతమై, పాములు పెరగడానికి కారణమేంటి? 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఏం జరిగింది?
66 మిలియన్ సంవత్సరాల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతో డైనోసార్లు అంతమయ్యాయని చెబుతుంటారు. అయితే, పాముల అభివృద్ధికి ఈ గ్రహశకలమే కొంతవరకు దోహదం చేసిందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల అనేక వృక్ష జాతులు, జంతువులు అంతరించిపోయాయి. కానీ, ఈ ప్రళయం తర్వాత కూడా భూగర్భంలో తలదాచుకుని, సుదీర్ఘ కాలం పాటు ఆహారం కూడా లేకుండా కొన్ని రకాల పాములు బతికి బయటపడగలిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ యువతి హనీ ట్రాప్.. రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్న గుంటూరు యువ రైతు
- రాహుల్ గాంధీ: విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి తప్పించగలరా? కాంగ్రెస్కు కొత్త రూపం ఇవ్వడం సాధ్యమేనా?
- ప్రకాశ్ రాజ్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నాకు ఏం సంబంధం? నేనక్కడ లోకల్ కాదు
- సచిన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారా? పాండోరా పేపర్స్లో ఆయన పేరు ఎందుకు ఉంది
- Brahmin Corporation: ఒక కులం గొప్పదని ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటించవచ్చా, బ్రాహ్మణ కార్పొరేషన్ పై విమర్శలు ఎందుకు?
- వరంగల్: చిన్నపాటి వర్షాలకే ఈ నగరం ఎందుకు ముంపు ప్రమాదంలో పడుతోంది?
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- మా ఊరు ఎవరిది
- ఫేస్బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్
- ఫ్రెంచ్ చర్చిలో 2,16,000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు
- ‘మాజీ గర్ల్ ఫ్రెండ్ శాపాన్ని తొలగించలేకపోయిన’ భూత వైద్యురాలిపై రూ. 25 లక్షల దావా
- ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్కు అనుమతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)