పాకిస్తాన్ సైన్యంపై విమర్శలు చేస్తే, ఇంత దారుణమా?
పాకిస్తాన్లో జర్నలిస్టులపైనా, మానవ హక్కుల కార్యకర్తలపైనా దాడులు పెరుగుతున్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఈ దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
గత వారం ఒక జర్నలిస్టును తుపాకీతో బెదిరించి దారుణంగా హింసించారు. గత నెలలో ఒక మేధావిపైన ఒక పార్కులో కాల్పులు జరిగాయి. అయితే, ఈ దాడుల్లో రాజ్యం ప్రమేయం ఉందన్న ఆరోపణలను పాక్ ప్రభుత్వం తిరస్కరించింది. విదేశాల్లో ఆశ్రయం కోరుకుంటున్న వారు కొందరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
ఇస్లామాబాద్ నుంచి సికందర్ కిర్మాణి అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)