సైబర్ హ్యాకర్: నైజీరియా కేంద్రంగా వందల కోట్ల హ్యాకింగ్
బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ హ్యాకింగ్ అనే పద్దతిలో ఏడాదికి 900 కోట్ల డాలర్ల మోసాలు జరుగుతున్నట్లు ఎఫ్బీఐ వెల్లడించింది.
ఈ నేరాలకు నైజీరియా కేంద్ర బిందువన్ని నిపుణుల మాట. ఇలాంటి నేరానికి పాల్పడినందుకు ఇన్ ఫ్ల్యూయెన్సర్ రామొన్ అబ్బాస్ను విచారించనున్నారు. హష్ పప్పీగా పేరున్న ఈ ఇన్ ఫ్ల్యూయెన్సర్ సోషల్ మీడియాలో చాలా పాపులర్.
కానీ వీళ్లు ఎలా హ్యాకింగ్ చేస్తారో, వారితో మాట్లాడి బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)