పోలాండ్: అబార్షన్లను నేరంగా పరిగణిస్తూ చట్టం.. మహిళల నిరసన
పోలాండ్ దేశంలో అబార్షన్లను దాదాపుగా రద్దు చేశారు. అబార్షన్లను నేరంగా పరిగణిస్తూ చట్టం తెచ్చారు.
రేప్ ద్వారా కానీ, రక్త సంబంధీకుల ద్వారా కానీ గర్భం దాల్చినప్పుడు, లేదంటే తల్లి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే అబార్షన్లకు అనుమతి ఇస్తూ పోలాండ్ కోర్టు ఒక చట్టానికి ఆమోదం తెలిపింది.
ఈ చట్టానికి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఇస్లాం వివాదం’లో ఫ్రాన్స్కు భారత్ ఎందుకు మద్దతు ఇస్తోంది?
- అజర్బైజాన్, అర్మేనియాల మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? చరిత్రలో అసలేం జరిగింది?
- టర్కీ డ్రోన్ సూపర్ పవర్గా ఎలా మారింది?
- NBSA: భారత న్యూస్ చానళ్లకు నోటీసులు... క్షమాపణలు చెప్పాలని ఆదేశం
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- అజర్బైజాన్, అర్మేనియా: కాల్పుల విరమణను అజర్బైజాన్ సైనిక సన్నాహాలకు ఉపయోగించుకుందా
- పాకిస్తాన్లోని హిందూ ఆలయంలో విగ్రహాల ధ్వంసం
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)