కరోనావైరస్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) ఇంట్లోనే...
దేశ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పరిమితంగా ఉంది. దీంతో కరోనా వైరస్ బారిన పడిన సంపన్నులు ఆస్పత్రులకు వెళ్లకుండా... ఆస్పత్రినే ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఏకంగా ఇంట్లోనే ICU లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ పద్ధతి ఖరీదైనదే అయినా ఆస్పత్రిలో పేషెంట్ల సంఖ్య పెరిగిపోవడంతో ఇంటి వద్దే చికిత్స తీసుకోవడం సురక్షితమం అని చాలా మంది భావిస్తున్నారు.
ఇంటివద్ద ఐసీయూ ఏర్పాటు చేసుకున్నప్పుడు రోగి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని డాక్టర్కు అందించేందుకు ఒక నర్సు ఉండాలి. అయితే, వ్యాధి తీవ్రతను బట్టి ఈ హోం ఐసీయూ సురక్షితమా కాదా అన్నది వైద్యులు నిర్ధరిస్తారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)