తెలంగాణ: ధనిక రాష్ట్రంలో ప్రజలు ఇలా అట్టపెట్టెల మీద అన్నం ఎందుకు తినాల్సి వచ్చింది?
హైదరాబాద్ శివార్లలో మన్నెగూడలో జరిగిన యాదవ కురుమ సమ్మేళనానికి వచ్చిన అతిథులు అట్టపెట్టెలపై, తువ్వాళ్లలో, పాలథీన్ కవర్లలో భోజనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. మన్నెగూడ సభలో కనిపించిన దయనీయ దృశ్యంపై తెలుగు బీబీసీ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్లో..
ఇవి కూడా చదవండి:
- ఊర్వశివో.. రాక్షసివో రివ్యూ: పెళ్లి బెటరా? సహజీవనం బెటరా? ఈ డైలమా తెరపై పండిందా?
- ఇమ్రాన్ ఖాన్ మీద దాడి ఘటనతో పాకిస్తాన్ ఉద్రిక్తం... ఇస్లామాబాద్లో పాఠశాలలు బంద్
- మహిళల గర్భకోశం, పెద్ద పేగులు, చిన్న పేగులు, యోని.. అన్ని అవయవాలనూ దెబ్బతీసే, చికిత్స కూడా లేని డేంజరస్ పొర
- హీరోలకు దీటుగా నటించడం... ప్రభుదేవాతో కలసి స్టెప్పులేయడం ఆయనకే చెల్లింది
- విరాట్ కోహ్లీపై ఫేక్ ఫీల్డింగ్ ఆరోపణలు, 5 పరుగులు పెనాల్టీగా ఇస్తే బంగ్లాదేశ్ ఇండియాపై గెలిచేదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)