ములాయం సింగ్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఇదీ..
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.
గురుగ్రామ్లోని మేదాంతా ఆస్పత్రిలో ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు.
ఆయన వయసు 82 ఏళ్లు. ఆయన చాలా కాలంగా ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- డిజిటల్ రూపాయి గురించి తెలుసుకోవాల్సిన 10 విషయాలు
- అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజు: మీరు ఇంతకు ముందెన్నడూ చూడని సూపర్ స్టార్ ఫొటోలు
- జీవిత భాగస్వామి కాకుండా మరొక వ్యక్తికి మానసికంగా దగ్గరవడం 'చీటింగ్' అవుతుందా?
- సొంత డబ్బు కోసం బ్యాంకు మీదకు తుపాకీతో దాడి చేసిన మహిళ
- ప్రియాంక చోప్రా: ఇరాన్ ముస్లిం మహిళల నిరసనలకు మద్దతు ఇవ్వడంపై మరో వివాదం
- ములాయం సింగ్ యాదవ్: ఎన్నో ప్రభుత్వాలను నిలబెట్టి, పడగొట్టిన రాజకీయ మల్లయోధుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)