వాటర్ డ్రోన్: సముద్రంలో మునిగిపోయే వారిని కాపాడేందుకు వేగంగా చేరుకునే డ్రోన్
విశాఖ బీచ్లో వ్యక్తులు మునిగిపోయి మరణించిన వార్తలు తరచూ చూస్తుంటాం.
ఇలాంటి ప్రమాదాల్లో మునిగిపోయే వ్యక్తిని తక్షణం చేరుకోడంతో పాటు, అలల ఉద్ధృతి ఎంత తీవ్రంగా ఉన్నా సదరు వ్యక్తిని ఒడ్డుకు తీసుకొచ్చే వాటర్ డ్రోన్ ఇది.
విశాఖపట్నానికి చెందిన స్టార్టప్ కంపెనీ సైఫ్సీస్ దీన్ని తయారుచేసింది.
ఇవి కూడా చదవండి:
- ఐఫోన్-14, వాచ్ అల్ట్రా వచ్చేశాయి... వీటిలోని కొత్త ఫీచర్లు ఏంటంటే
- కశ్మీర్: సాధారణ ప్రజల వాహనాలు 'ఆన్ డ్యూటీ'లో ఎందుకు, సైన్యం వాటిని ఎన్కౌంటర్లకు వాడుతోందా?
- బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో ఇంట్లోనే టెస్టు చేసుకునే సాధనం ఇది. ఎలా వాడాలి?
- బెంగళూరులో ఉబర్, ఓలా బోట్ ట్యాక్సీలు నడుస్తాయంటూ సోషల్ మీడియాలో ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- ‘భారత్ జోడో’: ఈ పాదయాత్రతో కాంగ్రెస్కు రాహుల్ గాంధీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)