పాకిస్తాన్ వరదల్లో పడి కొట్టుకుపోతున్న భవనాలు... అల్లాడిపోతున్న జనం
పాకిస్తాన్లో వరదలు కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది.
పెద్ద పెద్ద భవనాలు కూడా ఈ వరదల్లో పడి కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి బీభత్సానికి వేయికి పైగా ప్రజలు చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- ప్రిజన్ క్యాంప్-120: ఈ జైలులో అసలేం జరిగింది... 50 మంది ఖైదీలు ఎలా కాలి బూడిదయ్యారు?
- కాంగ్రెస్, బీజేపీల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఎలా జరుగుతుంది?
- పీరియడ్స్ నొప్పులు మగవాళ్ళకు ఎందుకు వస్తున్నాయి?
- ప్రేమించలేదని నిద్రిస్తున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు, కాలిన గాయాలతో విద్యార్థిని మృతి
- కోబ్రా రివ్యూ: ఏడు గెటప్లు... విక్రమ్లోని ‘అపరిచితుడు’ ఇంకా బయటపడడం లేదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)