సొంత ఇంటిని అమ్మేసి అనాథల కోసం స్కూల్ నడుపుతున్నారు
అనాథలు, సమాజంలో అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య అందించాలన్న తపనతో ఏర్పడింది - నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్.
ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఆశించకుండా దాతలు ఇస్తున్న చందాలతోనే ఈ సంస్థను నడుపుతున్నారు పూర్ణ చంద్రరావు.
స్కూలుని నడిపించేందుకు ఆయన తన సొంత ఇంటిని కూడా అమ్మేశారు.
బీబీసీ ప్రతినిధి వడిశెట్టి శంకర్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- విస్కీ టేస్ట్ దాని వయసు ముదురుతున్న కొద్దీ పెరుగుతుందంటారు... ఏమిటీ 'ఏజింగ్' మహిమ?
- ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
