మధ్యప్రదేశ్: వీధిలోకి వచ్చి కంగారుపెట్టిన మొసలి
మధ్యప్రదేశ్లో శివ్పురీలో ఓ వీధిలోకి మొసలి వచ్చింది.
వెంటనే స్థానికులు మాధవ్ నేషనల్ పార్కు సిబ్బందికి సమాచారం అందించారు.
దాదాపు గంటసేపు కష్టపడి వాళ్లు ఈ మొసలిని పట్టుకున్నారు.
ఆ తర్వాత ఈ భారీ మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఇవి కూడా చదవండి:
- ఇండియాలో జరగాల్సిన అండర్-17 మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంటు ఆగిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది, పరిష్కారం ఉందా ?
- ఇంటిపై జాతీయ జెండా ఎగరేశారా, మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోంది
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- చీతా: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ వస్తోంది
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్: పాతికేళ్ల యువకుడు సొంతంగా వాతావరణ సమాచారం ఎలా ఇస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)