ఉజ్వల పథకం: వంట గ్యాస్ వాడకం ఆపేసి, మళ్లీ కట్టెల పొయ్యికి మొగ్గు చూపుతున్న నిరుపేద కుటుంబాలు
వంటగదిలో ఉక్కిరిబిక్కిరి చేసే పొగ నుంచి నిరుపేద మహిళలకు విముక్తిని ప్రసాదించే లక్ష్యంతో 2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.
ఆ పథకం కింద, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, స్టవ్లతో పాటు నింపిన గ్యాస్ సిలిండర్ ఇచ్చారు.
అయితే, ఆనాడు సిలిండర్ ధర 527 రూపాయలు. ఈ ఆరేళ్లలో, దాని ధర దాదాపు రెట్టింపై ఇప్పుడు 11 వందల రూపాయలకు చేరుకుంది. దానికి తోడు నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటాయి.
మరిప్పుడు నిరుపేద కుటుంబాలు సిలిండర్లు రీఫిల్ చేయించుకోగలుగుతున్నాయా?
మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో ఓ ఆదివాసీ గ్రామం నుంచి బీబీసీ ప్రతినిధి నితేష్ రావుత్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆదివాసీ సంప్రదాయంలో ఘనంగా ఆధునిక వివాహాలు... ఇదే ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్
- విడాకుల గురించి టిక్టాక్లో చెప్పినందుకు భార్యను హత్య చేసిన భర్త
- తెలంగాణ: ములుగులో సినిమా ఫక్కీలో లాయర్ మల్లారెడ్డి హత్య... ఎవరు చంపారు, ఎందుకు చంపారు?
- కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- బిహార్: సీఎం పదవికి నితిశ్ కుమార్ రాజీనామా, ఎన్డీఏకు గుడ్ బై... ఇప్పుడేం జరుగుతుంది?
- బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చెంచులు, ఆదివాసీలను స్వాతంత్ర్య సమరయోధులుగా ఎందుకు గుర్తించలేదు?
- వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)