టీటీడీ: అమల్లోకి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం.. తిరుమలకు వెళ్తున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
జూన్ 1 నుండి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
దీనిపై టిటిడి ఎస్టేట్ అధికారి మల్లికార్జున స్థానిక వ్యాపారాలతో సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ నిషేధంలో అందరూ సహకరించాలని కోరారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మల్లికార్జున బిబిసికి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: అప్పులు తెచ్చి ఊరు బాగు చేసిన సర్పంచ్లు ఎందుకు కష్టాలు పడుతున్నారు?
- కేరళ: ఇద్దరు లెస్బియన్ ముస్లిం అమ్మాయిల సహజీవనానికి అనుమతిచ్చిన కోర్టు
- అమెరికా వేస్తున్న ఎత్తులకు చైనా, భారత్ పైఎత్తులు వేస్తున్నాయా?
- ఆయిల్ రేట్లను అమెరికా ఎందుకు నియంత్రించలేకపోతోంది? ఇది బైడెన్ వైఫల్యమేనా?
- ఆస్ట్రేలియా: చేతిలో ఖురాన్ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేసిన తొలి ముస్లిం మహిళా మంత్రి ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)