సింహాచలం నృసింహ స్వామి: 364 రోజులు చందనంలో.. ఒక్క రోజే నిజరూపంలో దర్శనం.. ఎందుకు?
సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మిగతా 364 రోజులు చందనంతో కప్పి ఉన్న లింగాకృతిలో కనిపిస్తారు.
ఏటా విగ్రహం నుంచి చందనాన్ని ఒలిచి... మళ్లీ కొత్త చందనాన్ని పూస్తారు. దానినే చందనోత్సవం అంటారు.
మరి, స్వామికి పూసే చందనాన్ని ఎవరు, ఎలా తయారు చేస్తారు? ఎంత చందనం పూస్తారు? తొలగించిన చందనాన్ని ఏం చేస్తారు?
ఇవి కూడా చదవండి:
- భారత్లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- ఏపీ: ‘సీఎంఓ నుంచి అంటూ ఎమ్మెల్యేలకు టోకరా.. 80 లక్షలతో గాజువాకలో ప్రియురాలికి ఇల్లు’
- హీట్వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
- నాన్న ఆఫీస్కు వెళ్లాడని అమ్మ కారు తాళాలు తీసుకుని ఈ నాలుగేళ్ల పిల్లాడు ఏం చేశాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)