దున్నపోతు భయంతో 10 రోజులుగా ఊరంతా చెట్లపైనే జీవనం
ఒక పొగరుబోతు దున్న సృష్టించిన బీభత్సం కారణంగా గుజరాత్లోని ఓ గ్రామ ప్రజలంతా గత 10 రోజులుగా చెట్లపైనే నివసిస్తున్నారు. అక్కడే భోజనం, నిద్ర.
వడోదర జిల్లా మహీసాగర్ నదీతీరంలోని డబ్కా గ్రామ ప్రజలకు ఈ పరిస్థితి ఎదురైంది.
ఈ దున్నపోతు గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి అందరం భయంతో బతుకుతున్నామని.. అది తమ గేదెలపైనా దాడి చేస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.
గేదెలను మేతకు తీసుకువెళ్లడానికి, పాలు పితకడానికి కూడా అవకాశం దొరకడం లేదని... ఆ దున్న ఎటు నుంచైనా వచ్చి దాడి చేస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తరువాత కూడా మళ్లీ కరోనా సోకవచ్చా? ఒమిక్రాన్ గురించి ఏడు ప్రశ్నలు, జవాబులు
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్స్టాగ్రామ్లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
- బీజేపీ నుంచి చేరికలతో అఖిలేశ్ యాదవ్కు కొత్త తలనొప్పులు - సమాజ్వాది పార్టీలో టికెట్ల చిక్కులు
- వీర గున్నమ్మ: రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఈ ఉత్తరాంధ్ర వీర వనిత గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



