భారత్ పురుషుల హాకీ: నాలుగు దశాబ్దాల కల నిజమైన వేళ
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం కోసం భారత్, జర్మనీ పోటాపోటీగా తలపడ్డాయి. చివరకు 5-4 తేడాతో భారత జట్టు విజయం సాధించింది.
మొదటి 15 నిమిషాల్లోనే భారత్పై జర్మనీ గోల్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లింది. సెకండ్ క్వార్టర్లో భారత్ ఓ గోల్ కొట్టింది. అయితే, కాసేపటికే జర్మనీ మరో రెండు గోల్స్ కొట్టి తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత భారత్ కూడా మరో రెండు గోల్స్ కొట్టింది.
రెండో క్వార్టర్ ముగిసేనాటికి భారత్, జర్మనీ.. చెరో 3 గోల్స్ కొట్టాయి. అయితే, మూడో క్వార్టర్లో భారత్ మరో రెండు గోల్స్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లింది.
మొత్తంగా జర్మనీపై 5-4 తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నాలుగు దశాబ్దాల కల అలా నిజమైన వేళ...
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- భారత్-పాకిస్తాన్ వార్ (1971): యుద్ధభూమిలో తన కాలును తానే నరికేసుకున్న భారత మేజర్
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- బాలాకోట్ వైమానిక దాడికి రెండేళ్లు.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)