ఆంధ్రప్రదేశ్: శ్మశానాలకు దారేదీ? శవాలకు చోటేదీ? - దళితులు ప్రశ్న
ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాల వారికి స్మశానాల సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా దళితుల స్మశానాల విషయంలో అది స్పష్టంగా కనిపిస్తోంది.
కొన్ని చోట్ల ఆక్రమణలు, టమరికొన్ని చోట్ల సరిపడా స్థలం లేకపోవడం వంటి సమస్యలున్నాయి. అనేక చోట్ల స్మశానాలకు వెళ్లేందుకు దారి లేకపోవడం అవస్థల పాలుజేస్తోంది.
ఇలాంటి స్మశాన సమస్యలన్నీ 2008లోనే ప్రభుత్వం గుర్తించింది. జీవో 1235ని విడుదల చేసి స్మశాన స్థలాల కేటాయింపు, మార్గం ఏర్పాటు వంటి వాటిని పరిష్కరించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది
కానీ సమస్య మాత్రం తీరలదేని చెప్పడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఏ వేమవరం వాసులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- తెలంగాణలో గ్రామ సర్పంచ్లు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేస్తోంది?
- యూరినరీ ఇన్కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)