1962 చైనా యుద్ధానికి ముందు, తర్వాత భారతదేశంలో పరిణామాలు ఇవీ..
1962లో భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం జరిగింది.
అప్పటికి రెండేళ్ల ముందు నుంచే దేశవ్యాప్తంగా చైనాపై భారతదేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉన్నాయి. 1960లో అప్పటి చైనా ప్రధాన మంత్రి చౌ ఎన్ లై భారతదేశ పర్యటనకు వచ్చారు. నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయనకు స్వాగతం పలికారు. అయితే, ఈ పర్యటన సందర్భంగా దిల్లీలో ప్రజలు నిరసన ప్రదర్శనలు జరిపారు.
చైనాతో యుద్ధానికి ముందు, తర్వాత భారతదేశంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు పై వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనాతో ఘర్షణలో భారత్ సైనికులు ఆయుధాలు వాడకపోవడానికి కారణమైన ఆ ఒప్పందంలో ఏముంది? ప్రాణాపాయ పరిస్థితుల్లో సైనికులు ఆయుధాలు వాడొచ్చా? లేదా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్కు, భారత్కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- చైనా: ‘గల్వాన్ లోయ మొత్తం మాదే.. భారత సైనికులు చొరబడ్డారు, రెచ్చగొట్టారు, బారికేడ్లు నిర్మించారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)