మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
౩౦ ఏళ్ల మానసి గిరిష్ చంద్ర ప్రసాద్ జోషి భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2015 నుంచి ఆమె దేశం తరఫున బ్యాడ్మింటన్ ఆడుతున్నారు.
2019 ఆగస్టులో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఆమె కాంస్య పతకం గెల్చుకున్నారు. ఒక రోడ్డు ప్రమాదంలో మానసి తన కాలు పోగొట్టుకున్నారు. కానీ, బ్యాడ్మింటన్ తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిందంటారామె.
ఇంకా ఆమె ఏం చెప్పారో పై వీడియోలో చూడొచ్చు.
షూట్-ఎడిట్: దెబాలిన్ రాయ్, నవీన్ శర్మ
రిపోర్టర్: దీప్తి బత్తిని
ప్రొడ్యూసర్: రుజుత లుక్టుకే

ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం: భారత మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలకు గౌరవం
- నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- సీఏఏ, ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 రద్దుపై ఈయూ పార్లమెంటులో చర్చలు.. భారత్ వ్యతిరేక ప్రతిపాదనలు
- ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
- అత్తల పెత్తనం కోడళ్లకు ‘శాపం’గా మారుతోందా.. అత్తలతో కలిసి ఉండటంపై కోడళ్లు ఏమన్నారు
- నెలకు రూ.7 వేల వేతనం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న రైతు కూలీలు
- బాగ్దాద్ గోడలపై ప్రతిబింబిస్తున్న మహిళల చైతన్యం
- మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
- మానసి జోషి గురించి మీకేం తెలుసు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)