ముంబైలో కుండపోత: 3 లక్షల ఇళ్లకు విద్యుత్ బంద్

వీధుల్లో నీళ్లు.. పట్టాలపై నీళ్లు.. సబ్‌స్టేషన్‌లో నీళ్లు. ముంబైలో ఇదీ పరిస్థితి. ఉద్యోగులకు లంచ్ బాక్సులు అందించే డబ్బావాలాలు ఇవాళ తమ సర్వీస్ నిలిపేసినట్లు ప్రకటించారు. నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)