You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగ్లాదేశ్: షేక్ హసీనా గద్దె దిగాలంటూ నిరసనలు
బంగ్లాదేశ్: షేక్ హసీనా గద్దె దిగాలంటూ నిరసనలు
బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని ఢాకాలో శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చాయి ప్రతిపక్షాలు.
దీంతో విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వాహించాలనే ప్రధాని షేక్ హసీనా భావిస్తున్నారు.
అయితే దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం బంగ్లాదేశ్లో కొన్ని నెలలుగా 76 మంది కనిపించకుండా పోయారని తెలుస్తోంది.
వాళ్లలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. బీబీసీ ప్రతినిధి రజని వైద్యనాథన్ అందిస్తోన్న కథనం..
ఇవి కూడా చదవండి:
- పార్లమెంటుపై దాడికి 21 ఏళ్లు: మిలిటెంట్ల దాడి నుంచి భారత ప్రధాని, ఎంపీలు ఎలా బయటపడ్డారంటే
- మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి
- గుజరాత్ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకే ఓటు వేశారా, ఈ వాదనల్లో నిజమెంత?
- ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)