తెలంగాణ: జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలపై ఆదిలోనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి?
తెలంగాణ: జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలపై ఆదిలోనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి?
జీహెచ్ఎంసీ కొత్త ప్రయోగం చేస్తోంది. మునిసిపాలిటీ స్థాయిలో చేయాల్సిన చిన్న పనుల కోసం 150 వార్డుల్లో 150 కార్యాలయాలను ప్రారంభించింది.
ప్రతి పనికీ ఇకపై ఆయా ఆఫీసులకు వెళ్లక్కర్లేకుండా ఈ వార్డు ఆఫీసుల్లోనే సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నం చేస్తోంది.
కానీ, వీటిపై ఆది నుంచే విమర్శలు వస్తున్నాయెందుకు?

ఇవి కూడా చదవండి:
- రష్యా ఊపిరి కాసేపు ఆగిపోయేలా చేసిన వాగ్నర్ 'ప్రైవేట్ ఆర్మీ' చీఫ్ ఎందుకు వెనక్కి తగ్గారు... 24 గంటల పాటు అసలేం జరిగింది?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



