‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’
‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’
ముంబయిలోని ఆరే ఫారెస్ట్లో 8 వేల మంది ఆదివాసీలు నివిస్తున్నారు.
మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం 2019లో ఈ అడవిలో కొంత భాగం కొట్టేయడం ప్రారంభించారు.
స్థానిక ఆదివాసీలు అడవి నరికివేతను అడ్డుకుంటున్నారు.
నిరసనల తరువాత అడవి కొట్టేయడాన్ని ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, 2022లో అధికారంలోకి వచ్చిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మళ్లీ ప్రారంభిస్తామని చెప్పింది.
దీంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి
- రోమన్ సామ్రాజ్య చరిత్రలో కల్పిత చక్రవర్తిని నిజం చేసిన బంగారు నాణేం
- 'ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ: సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని నిజాయితీగా చెప్పిన కథ
- ఆంధ్రప్రదేశ్: భూముల రీసర్వేపై విమర్శలేంటి, వందేళ్ళ తర్వాత ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు?
- శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా: ‘ఫ్రిడ్జ్ మర్డర్’ మీద వస్తున్న సంచలన వార్తల్లో నిజానిజాలేంటి?
- డిజీహబ్: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా డీపీలు ఎంతవరకు సేఫ్? మీ ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)






