దేశానికి రక్షణగా పెట్టని గోడలు - ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు...
దేశానికి రక్షణగా పెట్టని గోడలు - ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు...
వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్న దేశాలలో ఫిలిప్పీన్స్ ఒకటి.
అంతే కాదు, పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రమాదకరమైన దేశం కూడా ఇదే.
దేశంలోని అతి పెద్ద ద్వీపం లుజోన్కి వెన్నెముక లాంటి ప్రాంతం సియర్రా మాడ్రే పర్వతశ్రేణి.
పసిఫిక్ సముద్రంలో పుట్టే తుపానులు దేశం మీద విరుచుకుపడకుండా ఈ పర్వతశ్రేణి మీద విస్తరించిన అడవులు ఆపుతున్నాయి.
ఈ పర్వతాల మీద అడవుల్ని ధ్వంసం చేస్తున్న వారిని, వాటిని రక్షిస్తున్న అధికారులను కలిసేందుకు బీబీసీ ప్రతినిధి లారా బికర్.. సియర్రా మాడ్రే అడవుల్లోకి వెళ్లారు.
ఆమె అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

ఇవి కూడా చదవండి:
- ‘‘తప్పుడు కేసులో జైలుకు పంపి సెక్స్కు దూరం చేశారు.. రూ. 10 వేల కోట్లు పరిహారం ఇవ్వాలి’’ - ప్రభుత్వంపై కేసు
- తెలంగాణ: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- జోషిమఠ్: ఈ హిమాలయ నగరం ఎందుకు కుంగిపోతోంది? జనం ఎందుకు ఇళ్లు వదిలి పోతున్నారు?
- మైనర్ హిందూ బాలిక ‘కిడ్నాప్, మతమార్పిడి, వివాహం’.. పాకిస్తాన్లో ఆందోళనలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



