‘‘అనాథ శవాలకు దహనం చేస్తున్నావంటూ ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు’’

వీడియో క్యాప్షన్, 1100కు పైగా అనాథ శవాలకు అంత్యక్రియలు చేసిన అంబేడ్కర్
‘‘అనాథ శవాలకు దహనం చేస్తున్నావంటూ ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు’’

సుమారు 1160 అనాథ శవాలకు కూపర్ భాను అంబేడ్కర్ అంత్యక్రియలు చేశారు.

అసలు ఈ అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంత ఇష్టంగా ఈ పనిని ఆయన ఎలా చేయగలుగుతున్నారు?

అంబేడ్కర్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)