తుర్కియే: ఇంకా టెంట్లలోనే లక్షలాది మంది భూకంప నిర్వాసితుల నివాసం
తుర్కియే: ఇంకా టెంట్లలోనే లక్షలాది మంది భూకంప నిర్వాసితుల నివాసం
తుర్కియే, సిరియాల్లో భూకంపం కొన్ని లక్షల భవనాలు నేలమట్టం చేసింది.
అనేక పట్టణాలు, నగరాలు శిథిలాల కుప్పగా మారింది.
అక్కడి ప్రజలంతా ఇప్పుడు టెంట్లలో బతుకుతున్నారు. వారి సంఖ్య ఇంకా పెరగుతోంది.
అయితే ఈ టెంట్లు నివాసయోగ్యంగా ఉండేలా చూడడం ఓ పెద్ద సవాలు.
తుర్కియే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్లు ప్రారంభించారు. ప్రజలకు ఇక్కడ భోజనం పెడతారు. కొన్ని చోట్ల రేషన్ కూడా అందిస్తున్నారు.
అనేక విదేశీ సంస్థలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.
ఈ స్థాయిలో సంభవించిన భారీ విపత్తు అనేక రకాల చిక్కు సమస్యలను తెచ్చిపెడుతుంది.

ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022: ముగిసిన ఓటింగ్, మార్చి 5న విజేత ప్రకటన
- మాతృభాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా... ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం నిధుల మాటేమిటి?
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం.. ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- E sanjeevani: పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ పొందడం ఎలా?
- బీబీసీ ఎలా పని చేస్తుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



