విశాఖపట్నం: భక్తులతో మాట్లాడే రోబో సాయిబాబా
విశాఖపట్నం: భక్తులతో మాట్లాడే రోబో సాయిబాబా
మాట్లాడుతున్న సాయిబాబా విగ్రహాన్నిచూసి విశాఖలో కొందరు భక్తులు ఆశ్చర్యపోయారు.
జీవం ఉన్న సాయిబాబా మాదిరిగానే విగ్రహం తయారు చేశారు ఆర్టిస్ట్ రవిచంద్.
యూట్యూబ్ సాయంతో కోడింగ్ నేర్చుకుని, ఆ విగ్రహంతో మాటలు పలికించారు.

ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



