అఫ్గానిస్తాన్ తాలిబాన్లను ధిక్కరిస్తూ.. ఇండియా వచ్చి యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిన యువతి
అఫ్గానిస్తాన్ తాలిబాన్లను ధిక్కరిస్తూ.. ఇండియా వచ్చి యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిన యువతి
ఈ యువతి పేరు రజియా మురాది.
2021లో అఫ్గానిస్తాన్ నుంచి గుజరాత్ వచ్చారు.
సూరత్లోని సౌత్ గుజరాత్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఏలో చేరారు.
యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించారు.
ఆమెకు ICCR నుంచి స్కాలర్షిప్ కూడా లభించింది.
బీబీసీ ప్రతినిధి ధర్మేశ్ అమీన్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Razia Muradi
ఇవి కూడా చదవండి:
- అమెరికా ఆశలు చూపించి బాలి తీసుకెళ్లి బంధించారు.. భారతీయులను కిడ్నాప్ చేస్తున్న ఇండొనేసియా ముఠా
- ఆస్కార్ 2023 : ఈ అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?
- ‘ప్రార్థనల కోసం డబ్బులు చెల్లించి అప్పుల పాలయ్యాను, అద్భుతం జరిగేదెప్పుడు?’
- BBC She: మహిళలు ఎలాంటి వార్తలను ఇష్టపడతారు?
- దిల్లీ మద్యం కేసు: కవితను 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ.. 16న మళ్లీ విచారణకు పిలుపు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



