మహారాష్ట్ర: రాట్నం ఉపయోగిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల ‘రీచర్ఖా’
మహారాష్ట్ర: రాట్నం ఉపయోగిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల ‘రీచర్ఖా’
దేశంలో ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో 40 శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్.
పుణేలోని రీఛర్ఖా ఇకోసోషల్.. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ వస్తువులను తయారుచేస్తోంది.
ఐటీ నిపుణురాలైన అమితా దేశ్పాండే.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో తన సోషల్ ఎంటర్ప్రైజ్ ప్రారంభించారు.
ఈ ప్రయాణంలో స్థానిక మహిళల సాయాన్ని కూడా తీసుకున్నారీమె.

ఇవి కూడా చదవండి
- మూత్రపిండాలు: కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
- సుషీ టెర్రర్: జపాన్లో రెస్టారెంట్ల వ్యాపారాన్ని ప్రమాదంలో పడేసిన ఆ వైరల్ వీడియోల్లో ఏముంది?
- భారత్ మ్యాట్రిమోనీ విడుదల చేసిన వీడియోపై వివాదమెందుకు? అందులో ఏముంది?
- పూర్వీకుల ఇళ్లకు ప్రాణం పోస్తున్న యువతరం
- మెక్సికో కిడ్నాప్స్: ఏటా 10 లక్షల మంది అమెరికన్లు ప్రమాదమని తెలిసినా వైద్యం కోసం మెక్సికో ఎందుకు వెళుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



