గుజరాత్: మోర్బీ వంతెన విషాదానికి ఏడాది... సిట్ దర్యాప్తులో ఏం తేలింది?
గుజరాత్: మోర్బీ వంతెన విషాదానికి ఏడాది... సిట్ దర్యాప్తులో ఏం తేలింది?
గుజరాత్లోని మోర్బీ బ్రిడ్జి ప్రమాదం గత ఏడాది అక్టోబర్ 30న జరిగింది. ఆ ప్రమాదంలో ఎంతో మంది తమ ఆత్మీయుల్ని కోల్పోయారు.
ఈ ప్రమాదంలో తన తండ్రిని, ఇద్దరు సోదరులను కోల్పోయిన వందనతో బీబీసీ మాట్లాడింది.
అలాగే, ఈ దుర్ఘటనలో తల్లితండ్రులు ఇద్దరినీ కోల్పోయిన జియాంశ్ కుటుంబాన్ని బీబీసీ పలకరించింది.
ఈ దుర్ఘటనపై సిట్ దర్యాప్తులో ఏం తేలిందంటే...

ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు: స్పీకర్గా చేస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదా.. పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సెంటిమెంట్కు బ్రేక్ వేస్తారా?
- ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ పర్యటనకు వస్తే స్కూల్స్ ఎందుకు మూసేస్తున్నారు?
- టెన్నిస్ ఆటగాళ్ల చేతి ఎముక మిగతా వారికంటే ఎందుకు పొడవు ఉంటుంది?
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని.. ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



