తుర్కియే భూకంపంలో భవనాలెందుకు కూలిపోయాయి?: బ్రిటన్ భవన నిర్మాణ ఇంజనీర్ల అధ్యయనం
తుర్కియే భూకంపంలో భవనాలెందుకు కూలిపోయాయి?: బ్రిటన్ భవన నిర్మాణ ఇంజనీర్ల అధ్యయనం
బ్రిటన్కు చెందిన నిర్మాణ, సివిల్ ఇంజనీర్ల బృందం తుర్కియేలో భూకంపం వచ్చిన ప్రాంతానికి వచ్చింది.
భూకంపం వల్ల భారీ సంఖ్యలో భవనాలు ఎందుకు కూలిపోయాయనే దాన్ని అధ్యయనం చేస్తోంది ఈ బృందం.
ఇప్పటికే దీనిపై పని చేస్తున్న తుర్కియే ఇంజనీర్లు.. తాము సేకరించిన ఆధారాలను బ్రిటిష్ బృందానికి అందించారు.
కూలిపోయిన భవనాల ప్రాంతంలో కొత్తవి నిర్మించేటప్పుడు భూకంపాలను తట్టుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ బృందం కొన్ని వారాల్లో నివేదిక సమర్పించనుంది.
బీబీసీ ప్రతినిధి రెబెకా మోరెల్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, TUGCE TETIK/EEFIT
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



