అస్సాం: దశాబ్దాల కాలంగా రగులుతున్న పౌరసత్వ సమస్య
అస్సాం: దశాబ్దాల కాలంగా రగులుతున్న పౌరసత్వ సమస్య
అస్సాంలో పౌరసత్వ సమస్య కొన్ని దశాబ్దాలుగా రగులుతోంది. అక్రమంగా వలస వచ్చినవారని ఆరోపిస్తూ కొంతమందిపై దాడులు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు చాలా కాలం నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
అలా తిరుగుతున్న లక్షల మందిలో ఇద్దరిని బీబీసీ ప్రతినిధి సిరాజ్ అలీ కలిశారు. వారి కథేంటో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: తెలంగాణలో పోటీ చేస్తామన్న జనసేన అధినేత
- మథుర కారిడార్: ఇక్కడ ఆలయాలను కూలగొడతారా... బృందావన వాసులు ‘రక్తం’తో లేఖలు ఎందుకు రాస్తున్నారు
- ట్రాన్స్జెండర్ విద్యార్థులు ఏడాదికి రూ.13,500 స్కాలర్షిప్ పొందడం ఎలా?
- ‘అక్కినేని, తొక్కినేని’ అన్న నందమూరి బాలకృష్ణ... రగులుతోన్న వివాదం
- మల్లికా సారాభాయ్: బీజేపీతో విభేదాల వల్లే ఆమె నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



