తిరుమల: ఆర్గానిక్ లడ్డూ అంటే ఏంటి?

తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు రసాయనాలు వాడకుండా పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతో తయారైన లడ్డూ, అన్న ప్రసాదాలను అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

తమతోపాటూ రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన ఆలయాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించేలా తిరుమల తిరుపతి దేవస్థానాలు చొరవ తీసుకుంటున్నాయి.

సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు రైతులతో ఒప్పందాలు చేసుకుని, వారితో సమావేశాలు నిర్వహించి అవగాహన కూడా కల్పిస్తోంది.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)