కరోనావైరస్లో వస్తున్న మార్పుల వల్ల ప్రాణహాని తగ్గుతుందా?
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనావైరస్ D614G మ్యూటేషన్ జరిగింది. అక్కడ వైరస్ ఎక్కువ వేగంగా వ్యాపించినప్పటికీ మరణాల రేటు తగ్గడం కనిపించింది. సింగపూర్ శాస్త్రవేత్తలు కూడా కరోనావైరస్లో వచ్చిన జన్యుపరమైన మార్పుల వల్ల ప్రాణహాని తగ్గిందని భావిస్తున్నారు.
మలేషియాలో వైరస్లో వచ్చిన మార్పు మూలంగా అది వేగంగా విస్తరించే లక్షణాన్ని పొందిందని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా ఆసియా దేశాల్లో వైరస్ రూపాంతరం చెందుతున్నట్లుగా పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. ఇప్పుడు తయారవుతున్న వ్యాక్సీన్లు ఈ జన్యుమార్పులను కూడా నిరోధించగలవా?
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్లు విడిపోయేవి కాదు’
- మహిళల క్రీడా దుస్తులు: నాడు, నేడు
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్లో ఎలా కలిసింది?
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- టిబెట్ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
- చైనా, ఇరాన్ల సీక్రెట్ డీల్: భారత్కు ఎంత నష్టం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)