తుర్కియే భూకంపం: అక్రమ నిర్మాణాల అనుమతులిచ్చిన 100 మంది అధికారుల అరెస్ట్
తుర్కియేని భూకంపం కుదిపేసి రెండు వారాలైంది. మృతుల సంఖ్య 42 వేలు దాటింది.
ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. భవన నిర్మాణంలో అక్రమాల వల్లే ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందనే ఆరోపణలు రావడంతో.. ఇలాంటి నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వందమంది అధికారులను అరెస్ట్ చేసింది ప్రభుత్వం.
గజియన్తెప్లోని ఓ అపార్ట్మెంట్ నేలకూలడంతో 136 మంది చనిపోయారు.
బీబీసీ యూరప్ ప్రతినిధి నిక్ బీక్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- భార్యను చంపి పదేళ్ల పాటు తప్పించుకుని తిరిగాడు, కానీ ఆ ఒక్క సెంటిమెంట్ పట్టించింది
- ఛత్రపతి శివాజీ ‘గ్రేట్ ఎస్కేప్’ - ఔరంగజేబ్ బంధించినపుడు 'ఆగ్రా జైలు' నుంచి శివాజీ ఎలా తప్పించుకున్నారు?
- పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?
- ఆంధ్రప్రదేశ్: ఈ గురుకుల పాఠశాల బాలికలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- నందమూరి తారకరత్న: ఒకే రోజు 9 సినిమాలకు సంతకం చేసిన హీరో కెరీర్ ఆ తర్వాత ఎలా సాగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)