బ్రిటన్: పంజాబ్ సంస్థానం చివరి పాలకుడి జీవిత విశేషాలను తెలిపే ఎగ్జిబిషన్ ఇది.
మహారాజా దులీప్ సింగ్. పంజాబ్ సంస్థానంలో చివరి సిక్కు పాలకుడైన ఈయన మహారాజా రంజిత్ సింగ్ కుమారుడు.
బ్రిటిషర్లు వారు ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకున్నాక, ఈ రాజ కుటుంబం బ్రిటన్కు వలస వెళ్లి నార్ఫోక్లో స్థిరపడింది.
నార్ఫోక్లోని రికార్డు ఆఫీస్లో మహారాజా దులీప్ సింగ్ జీవిత విశేషాలతో.. ఇప్పుడు ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ అందిస్తున్న కథనం ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- మొబైల్కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)