జపోరిఝియా అణు విద్యుత్ కేంద్రం వద్ద ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితి
రష్యన్ల స్వాధీనంలో ఉన్న జపోరిఝియా అణు విద్యుత్ కేంద్రం వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని యుక్రెయిన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్లాంట్ నుంచి అణు ధార్మికత విడుదలైతే తీసుకోవాల్సిన చర్యల గురించి ఎమర్జెన్సీ బృందాలు మాక్ డ్రిల్స్ చేస్తున్నాయి.
ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టు పక్కల ఇటీవల భారీగా బాంబులు పేలాయి. దీనికి కారణం మీరంటే మీరంటున్నాయి యుక్రెయిన్, రష్యాలు.
బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్ హౌస్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొత్తం అప్పులు తీర్చడానికి ఆ కంపెనీ 6 నెలల లాభాలు చాలు
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రానుందా? సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది
- ముస్లింలు తలాక్- ఏ- హసన్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇవ్వడం నేరం కాదా?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
