మనీషా రూపేటా: పాకిస్తాన్లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ
పాకిస్తాన్లో తొలి హిందూ డీఎస్పీగా మనీషా రూపేటా రికార్డులకెక్కారు. అమ్మాయిలు మెడిసిన్ తప్ప మరే ఇతర కోర్సుల్లో కూడా చేరకూడదన్న నిబంధనలున్నా.. ఆమె తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారో ఆమె
మాటల్లోనే..
ఇవి కూడా చదవండి:
- కియారా అద్వానీ: ‘మొదట్లో నన్ను కలవడానికి కూడా భయపడ్డారు.. ఇప్పుడు వాళ్లే ఆఫర్లిస్తున్నారు’
- గోవాలో చట్ట వ్యతిరేకంగా కేంద్ర మంత్రి సృతి ఇరానీ కూతురు బార్ నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపణ
- పాడుబడిన వెండి గనిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ నిధి... శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన జియోడ్
- History: 500 ఏళ్ల కిందట శ్రీశైలం వచ్చి, శివుడిని దర్శించుకున్న రష్యన్ నావికుడు.. మతం మారాలని పట్టుబట్టిన ముస్లిం రాజు..
- విడాకుల సమయంలో భరణం తర్వాత మెయింటెనెన్స్ కూడా చెల్లించాలా? హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)