భారత్ తరపున బరిలో దిగిన బామ్మ భగవానీ దేవి
2022 ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్లో 94 ఏళ్ల భగవాని దేవి అద్భుతాలు చేశారు.
ఫిన్లాండ్లో జరిగిన పోటీల్లో ఆమె భారత్ తరపున పాల్గొని మూడు పతకాలు గెలిచారు. ఈ పోటీల్లో 35 ఏళ్లు పైబడిన వారంతా పాల్గొంటారు.
భగవాని దేవి వంద మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం గెలిచారు.
సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఆమె 24.74 సెకన్లలో వంద మీటర్ల పరుగు పూర్తి చేశారు. షాట్పుట్, డిస్కస్ త్రోలోనూ బ్రాంజ్ మెడల్ గెలిచారు.
మరిన్ని విశేషాలు ఈ కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన కేంద్రం
- అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- శ్రీలంక సంక్షోభం: దివాలా తీసిన దేశంలో ప్రతిరోజూ బతుకు గండమే శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్పై ఎందుకు వస్తున్నాయి
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)