You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైద్య కోసం విదేశీయులు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు
మెడికల్ టూరిజం... కోవిడ్ మహమ్మారి దేశంలో అడుగు పెట్టనంత వరకు శరవేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది.
ముఖ్యంగా దిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రముఖ ఆస్పత్రులకు చికిత్స కోసం విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వచ్చేవారు.
అయితే కోవిడ్... మొత్తం పరిస్థితిని తలకిందులు చేసింది.ఒకప్పుడు మెడికల్ టూరిజం శరవేగంగా వృద్ధి చెందుతూ వచ్చిన మన దేశంలో కోవిడ్ తర్వాత పరిస్థితి ఎలా మారింది? ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో చికిత్స కోసం వచ్చే విదేశీయుల సంఖ్య మళ్లీ మునుపటి స్థాయికి వచ్చే అవకాశం ఉందా ? వరల్డ్ హెల్త్ డే సందర్భంగా బీబీసీ అందిస్తున్న కథనం..
ఇవి కూడా చదవండి:
- ‘నాపై రాళ్లు విసిరినా, రక్తం కారుతున్నా నా బాధ్యతల నుంచి తప్పుకోను’ - బీబీసీ ఇంటర్వ్యూలో తెలంగాణ గవర్నర్
- ఏపీ మంత్రి కాకాణి చుట్టూ మరో వివాదం, ఆ విల్లాలో యువకుడి మృతికి కారణమేంటి
- ప్రపంచం మొత్తానికి భారత్ తిండి పెట్టగలదా, బైడెన్తో మోదీ ఎందుకలా చెప్పారు
- ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు
- స్వీడన్: ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతుల కాల్చివేతకు ప్లాన్: హింసాత్మక అల్లర్లు, 40 మంది అరెస్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)