You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మొహంజోదారో ఇప్పుడెలా ఉంది
మొహంజోదారో ప్రాంతంలో ఆర్కియాలజిస్టుల తవ్వకాలు ప్రారంభమై ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి.
ఆ అన్వేషణతోనే సింధు నాగరికత గురించి ప్రపంచానికి మొదటిసారి తెలిసింది.
దాదాపు ఐదు వేల సంవత్సరాల కిందటి సింధు నాగరికత... సమకాలీన నాగరికతలన్నింటికన్నా చాలా అభివృద్ధి సాధించిందని గుర్తించారు పురాతత్వ శాస్త్రవేత్తలు.
ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉన్న మొహంజోదారో ప్రాంతంలో బీబీసీ ప్రతినిధి అలి కాజ్మీ పర్యటించారు.
యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన 5వేల ఏళ్ల నాటి పట్టణం గురించి బీబీసీ ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- రూ. 2 కోట్ల లాటరీ తగిలింది, బ్యాంకు ఖాతా లేదని డబ్బులు ఇవ్వడం లేదు
- రాత్రయితే చాలు మొదలయ్యే రుగ్మత, నూటికి పది మందిలో కనిపించే దీనికి మీరూ బాధితులేనా
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- గవర్నర్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఏంటి? ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)