You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ మొక్కలు పులుల ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి
భారతదేశంలో పులుల మనుగడకే ముప్పుగా మారుతున్న విదేశీ కలుపు మొక్కలు అసలు ఇండియాలోకి ఎలా వచ్చాయి?
వీటి వల్ల పులులకు ఎలాంటి నష్టం కలుగుతోంది.
విదేశీ మొక్కల కారణంగా స్వదేశీ మొక్కలు తగ్గిపోతాయి. విదేశీ కలుపు మొక్కలు వేగంగా పెరుగుతూ తమ వేర్ల వ్యవస్థ ద్వారా కొన్ని రసాయనాలు వ్యాపింజేస్తాయి.. అవి స్థానిక వృక్ష జాతుల విస్తరణకు ఆటంకం కలిగిస్తాయి.
టైగర్ రిజర్వ్లలో ఇలాంటి కలుపు మొక్కల వల్ల స్థానిక మొక్క జాతులు పెరగవు. అప్పుడు ఆ మొక్కలపై ఆధారపడే జంతువుల సంఖ్య తగ్గి పులులకు ఆహారం కొరత ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- ఇండియన్ స్టాండర్డ్ టైమ్: ఈశాన్య రాష్ట్రాలు రెండో టైమ్ జోన్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి
- బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- యుక్రెయిన్లో రష్యా యుద్ధ ట్యాంకులను భారీగా ఎందుకు కోల్పోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)