You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అరటి పండు అంతరించిపోనుందా?
అరటి పండ్లు అంటే ఇష్టపడనివారంటూ ఉండరు. కానీ, ప్రపంచమంతా దొరికే ఈ పండుకు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది.
అరటి కుదుళ్లను నాశనం చేసే పనామా వ్యాధితో తోటలన్నీ నాశనమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, చైనా, ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి తన ప్రభావాన్ని చూపుతోంది. భారత్లోని తోటలపైనా దీని ప్రభావం పడింది.
ప్రపంచంలో అత్యధికంగా అరటిని ఎగుమతి చేసే లాటిన్ అమెరికా దేశాలపై ఈ వ్యాధి ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అరటి పండు అంతరించిపోయే అవకాశం ఉందని పరిశోధకలు భయపడుతున్నారు.
ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు అరటి జన్యువును మార్చి వ్యాధులను తట్టుకునేలా ప్రయోగశాలల్లో అరటిని పెంచాలని ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
- సెల్ఫీ ‘వెనుక’ ఇంత కథ ఉందా?
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)