వీడియో: దక్షిణాఫ్రికాలో గాంధీజీ వారసులు
2018 అక్టోబర్ 2, మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ 150వ జయంతి. మహాత్ముడిగా మన్ననలు అందుకున్న గాంధీజీని ప్రజలు ప్రేమగా 'బాపూ' అని పిలిచారు. భారతదేశం ఆయనను 'జాతిపిత' అని గౌరవించింది.
అహింసకు, సత్యాగ్రహానికి ఆద్యుడు గాంధీజీ. బ్రిటిష్ పాలకులకు పక్కలలో బల్లెంలా మారిన సత్యాగ్రహ ఆయుధం ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నపుడే పుట్టింది.
గాంధీజీ 21 ఏళ్లు గడిపిన దక్షిణాఫ్రికాలో ఇంకా ఆయన వారసత్వం మిగిలి ఉందా? అక్కడి ప్రజలు ఇంకా ఆయనను తల్చుకుంటున్నారా?
దీనిని తెలుసుకోవడానికి మేం కొన్నాళ్ల క్రితం భారతదేశం నుంచి అక్కడికి వెళ్లాం.
ఇవి కూడా చదవండి:
- ప్రధాని మోదీ మాట నిజమేనా? మిగతా వారికన్నా ఎక్కువ విమానాశ్రయాలు కట్టించారా?
- 2018 నోబెల్ బహుమతులు: విప్లవాత్మక క్యాన్సర్ చికిత్స విధానం కనుగొన్న శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్ బహుమతి
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
- ఇండోనేసియా సునామీ: బాధితుల కోసం అన్వేషణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)