అస్సాం: బాల్య వివాహాల కేసుల్లో ముస్లింలనే ఎక్కువగా అరెస్ట్ చేస్తున్నారా
బాల్య వివాహాలు చేసుకున్నారనే ఆరోపణలతో అస్సాం ప్రభుత్వం వేల మందిని అదుపులోకి తీసుకుంది.
వీరిపై బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇందులో మత కోణం ఉందని, అరెస్టైన వారిలో 60 శాతం ముస్లింలేనని ఆరోపణలు ఉన్నాయి.
అయితే తాము చట్టాన్ని అమలు చేస్తున్నామని పాలక వర్గం చెబుతోంది. బాల్య వివాహాల వంటి సామాజిక దురాచారాన్ని ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గమా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
అస్సాం నుంచి బీబీసీ కరస్పాండెంట్లు రాఘవేంద్రరావు, డెబాలిన్ రాయ్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- జీవీఎంసీ: ‘రూ.100 కోట్ల ఆస్తులు ఉన్న కార్పొరేటర్లకు రూ.15 వేలు గిఫ్ట్ కూపన్ ఎందుకు ఇచ్చారు?’
- ‘‘నాకు 11 ఏళ్ల వయసులోనే నన్ను డిజిటల్ సెక్స్ స్లేవ్గా మార్చాడు. ఇప్పుడు కేసు వేశాను’’
- నిక్కీ యాదవ్ మర్డర్: గర్ల్ఫ్రెండ్ను చంపి ఫ్రిజ్లో పెట్టి, మరుసటి రోజే ఇంకో అమ్మాయితో పెళ్లి, ఈ కేసులో పోలీసులు ఏం చెప్పారు?
- పుతిన్ ప్రొటోకాల్ పక్కనపెట్టి అజిత్ డోభాల్తో భేటీ కావడంపై పాకిస్తాన్లో ఎందుకు చర్చ జరుగుతోంది?
- ఎయిరిండియా: రికార్డు సంఖ్యలో విమానాల కొనుగోలుతో అంతర్జాతీయ సంస్థలకు సవాల్ విసరబోతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)